ఫిబ్రవరి 27 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 58వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 307 రోజులు (లీపు సంవత్సరములో 308 రోజులు) మిగిలినవి.
సంఘటనలు
1803 : ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
1933 : హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది.
2002 : అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
జననాలు
Yeddyurappa
మరణాలు
1712 : మొదటి బహదూర్ షా , భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
1931 : చంద్రశేఖర్ ఆజాద్ , భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
1956 : జి.వి.మావలాంకర్ , లోక్సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)
1985 : ఆకురాతి చలమయ్య , తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
2002 : బియ్యాల జనార్ధన్రావు , మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు , ప్రొఫెసర్ . (జ. 1955)
2017 : పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి. (జ.1929)
2019: విజయ నిర్మల, చలన చిత్ర నటి , మహిళా దర్శకురాలు (జ.1946)
పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ దృవపు ఎలుగు బంటి దినోత్సవం
ప్రపంచ ఎన్.జీ .ఓ .ల దినోత్సవం
బయటి లింకులు
ఫిబ్రవరి 26 - ఫిబ్రవరి 28 - జనవరి 27 - మార్చి 27 -- అన్ని తేదీలు