మే 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 143వ రోజు (లీపు సంవత్సరములో 144వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 222 రోజులు మిగిలినవి.
సంఘటనలు
- 1984: బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.
- 2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
జననాలు
మరణాలు
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
మే 22 - మే 24 - ఏప్రిల్ 23 - జూన్ 23 -- అన్ని తేదీలు