1919
1919 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
జననాలు
- జనవరి 13: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996)
- ఫిబ్రవరి 2: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత. (మ.2006)
- ఫిబ్రవరి 9: ముదిగొండ సిద్ద రాజలింగం, స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
- మార్చి 6: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త. (మ.2006)
- మే 2: పాగ పుల్లారెడ్డి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. (మ.2010)
- జూలై 1: టి.ఎన్.విశ్వనాథరెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు.
- సెప్టెంబర్ 23: జయచామరాజ వడయార్ బహదూర్, మైసూరు సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (మ.1974)
- జూలై 20: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (మ.2008)
- ఆగష్టు 12: విక్రం సారాభాయ్, భారత శాస్త్రవేత్త.
- ఆగష్టు 16: టంగుటూరి అంజయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (మ.1986)
- సెప్టెంబర్ 22: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (మ.2007)
- అక్టోబర్ 3: జేమ్స్ బుకానన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- నవంబరు 1: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (మ.1986)
- నవంబరు 27: కంచర్ల సుగుణమణి సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ అనుయాయి (మ.2017)
- డిసెంబరు 4: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012)
- డిసెంబరు 16: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, గాంధేయవాది, స్వాతంత్ర్యసమరయోధులు.
- : చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (మ.1985)
- : జాగర్లమూడి వీరాస్వామి హేతువాది.వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీరాస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ /[మ. 2008]
మరణాలు
పురస్కారాలు
20వ శతాబ్దం |
---|
సంవత్సరాలు | |
---|
శతాబ్దాలు | |
---|
|
|