1834 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
- ఏప్రిల్ 17 : హరిరావు హోల్కర్ - ఇండోరు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
- ఆగష్టు 15 : బ్రిటన్ పార్లమెంట్, చేసిన "సౌత్ ఆస్ట్రేలియా చట్టము" ప్రకారము, అక్కడ వలస (కోలనీ) ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి లభించింది.
తేదీ వివరాలు తెలియనివి
- రావిపాటి గురుమూర్తి - "పంచతంత్ర కథలు" ప్రచురితం.
- లండన్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ ప్రారంభం.
జననాలు
- ఫిబ్రవరి 8: మెండలియెవ్ - రష్యాకు చెందిన రసాయనిక శాస్త్రవేత్త. (మ.1907)
- ఫిబ్రవరి 19: హెర్మన్ స్నెల్లెన్ - డచ్ నేత్రవైద్యుడు. (మ.1908)
- జూలై 2: ఫ్రెడెరిక్ ఆగస్టు బార్తోల్డి - అమెరికాదేశంలోని స్టేట్యు ఆప్ లిబర్టీ, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో సింహం విగ్రహము చెక్కిన విగ్రహ శిల్పి (మ.1904).
మరణాలు
తేదీ వివరాలు తెలియనివి
- వర్దిపర్తి కొనరాట్కవి - కళింగాంధ్ర కవి. (జ.1754)
పురస్కారాలు